కడప పార్లమెంట్ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ

63చూసినవారు
కడప పార్లమెంట్ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ
ఏపీలో కడప పార్లమెంట్ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డిలు పోటీపడుతున్నారు. వైసీపీ నుంచి అవినాష్‌రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య చుట్టూ తిరుగుతూ సాగింది. అవినాష్‌రెడ్డిని ఓడించాలంటూ షర్మిల, వివేకా కుమార్తె సునీత, వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఓటర్లను కోరారు.

సంబంధిత పోస్ట్