నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు: వైసీపీ ఎంపీ

61చూసినవారు
నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు: వైసీపీ ఎంపీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం ఉ.11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కొద్దిరోజులుగా తన ప్రతిష్టను దిగజార్చేలా ఓ వర్గం చేస్తున్న కుట్రను బయటపెడతానని ఆయన ట్విట్ చేశారు. కాగా, కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఆయనేం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్