నా జీవిత లక్ష్యం ఇదే: సీఎం చంద్రబాబు

65చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వమే చేపట్టిందని సీఎం చంద్రబాబు చెప్పారు. వెలిగొండ, తోటపల్లి ప్రాజెక్టులను తానే ప్రారంభించానన్నారు. తెలుగు తల్లికి జలహారతి ప్రాజెక్టుతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు. ఇప్పటికే దీనిపై కేంద్రంతోనూ మాట్లాడామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్