విజయవాడ ఎంపీ స్థానానికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు. అన్నదమ్ములు కేశినేని నాని
వైసీపీ అభ్యర్థిగా, కేశినేని చిన్ని
టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండగా.. ఇప్పుడు
కాంగ్రెస్ నుంచి వల్లూరి భార్గవ్ నామినేషన్ వేశారు. కేశినేని వెంకయ్య కొడుకు రామస్వామి, ఆయన కుమారులు కేశినేని నాని, చిన్ని. అయితే వెంకయ్య కుమారై వల్లూరి కస్తూరి మనవడు భార్గవ్. వెంకయ్య మనవళ్లు నాని, చిన్ని అయితే భార్గవ్ మునిమనవడు.