తిరుమల లడ్డూ వ్యవహారం.. కీలక అంశాలపై సిట్ ఫోకస్

65చూసినవారు
తిరుమల లడ్డూ వ్యవహారం.. కీలక అంశాలపై సిట్ ఫోకస్
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు ‘సిట్’ విచారణ సాగుతోంది. తిరుమతి పోలీస్ గెస్ట్ హౌజ్‌లో ఆదివారం మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యారు. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్ బృందం పరిశీలిస్తోంది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్