దాడి కేసులో నలుగురు అరెస్ట్: డిఎస్పీ

85చూసినవారు
దాడి కేసులో నలుగురు అరెస్ట్: డిఎస్పీ
చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ సాయినాథ్ ఆదివారం తెలిపారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ సంతపేట లిల్లీ బ్రిడ్జి వద్ద వసంత్ అనే యువకుడిపైన అరుణ్ కుమార్, యశ్వంత్, గిరీష్, జయరాం, చిట్టిబాబులు కలిసి రాడుతో, కట్టెలతో దాడి చేసిన ఘటనపై నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిఐ నెట్టి కంటయ్య, ఎస్ఐ ప్రసాద్, ఏఎస్ఐ మురళి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్