పుంగనూరులో వివాహిత అదృశ్యం

50చూసినవారు
పుంగనూరులో వివాహిత అదృశ్యం
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్లకు చెందిన హరీష్ భార్య మాధవి (22) గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. హరీష్ చుట్టుపక్కల బంధువుల ఇంట్లో గాలించిన ఫలితం లేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్