కబడ్డీ టోర్నమెంట్.. జగన్ కటౌట్ కు పాలాభిషేకం

65చూసినవారు
నాగలాపురం మండలం వెల్లూరులో శనివారం రాత్రి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ శ్యామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 9వ వార్షిక కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించక మునుపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కటౌట్ కు పాలాభిషేకం చేశారు. అనంతరం కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్