వర్షం పడితే ఈ మార్గంలో వెళ్లాలంటే భయం

68చూసినవారు
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అయ్యవారిపల్లి- కృష్ణాపురం రోడ్డు అద్వానంగా ఉంది. వర్షాలు పడితే చాలు ఈ రోడ్డు మార్గాన వెళ్లాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. అసలే రోడ్డు అంత గుంతలుగా ఉండడం, అందులోనూ వర్షం పడడంతో బురదగా మారింది. అదుపు తప్పితే జారి పక్కన పడే పరిస్థితి ఉండటంతో ప్రయాణికులు, పాదాచారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్