సీఎం జగన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సభలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. సిద్ధం సభల్లో సైతం ముందుగా ప్రిపేర్ చేసిన అంశాలనే చూసి చదువుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం తాడిపత్రిలో నిర్వహించిన బహిరంగ సభలో కూడా జగన్ స్క్రిప్ట్ చదవడానికి వీలుగా ఓ పాడ్ని అమర్చారు. దీంతో సీఎంను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.