ఏపీలో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా,
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వానలు కురవొచ్చని తెలిపింది. రేపు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా,
ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.