కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నా సెబాస్టియన్ తల్లి లేఖ

50చూసినవారు
కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నా సెబాస్టియన్ తల్లి లేఖ
అన్నా సెబాస్టియన్ తల్లి EY కంపెనీకి ఓ లెట్టర్‌ రాసింది. 'అధిక పనిఒత్తిడి'తో తన కూతురు ప్రాణాలు పోయాయని తల్లి రాసిన ఆ లెట్టర్‌ కన్నీళ్లు తెప్పిస్తోంది. తన కూతురు ఓ ఫైటర్‌లా పనిచేసేది. స్కూలు, కాలేజీల్లో కూడా తన కూతురు టాపర్‌. అందుకే పని ప్రదేశంలో నిరంతరం అస్సలు నీరసించకుండా పనిచేసింది. ప్రతి టార్గెట్‌ను పూర్తి చేస్తూ వెళ్లింది. తన కూతురు అర్ధరాత్రి, వారాంతాల్లో కూడా పనిచేసేదని కానీ, సంస్థ మానవీయ విలువలు తన కూతురు మరణానికి కారణమైందని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్