రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

52చూసినవారు
రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని దేవపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామని బొండపల్లి ఎస్. ఐ యు. మహేష్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా ఇసుకను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్