పూసపాటిరేగ మండలంలో జోరుగా సాగుతున్న ప్రచారం

58చూసినవారు
పూసపాటిరేగ మండలంలో ఆరో రోజు జోరుగా వైసిపి ప్రచారం సాగింది. పతివాడ, తమ్మయ్యపాలెం, బర్రిపేట, చిన పతివాడ గ్రామాలలో శుక్రవారం సాయంత్రం వరకూ కొనసాగింది. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు ఆయా గ్రామాలలో పర్యటించి వచ్చే ఎన్నికలలో వైసిపిని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, ఎంపీపీ మహంతి కల్యాణి, నాయకులు జనార్థన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్