Apr 26, 2025, 06:04 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్ రూరల్ : భూభారతితో సమస్యల పరిష్కారం
Apr 26, 2025, 06:04 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న భూభారతి చట్టం-2025ను ప్రతి ఒక్కరు సద్వినయోగం చేసుకోవాలని నిర్మల్ రూరల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయకుమార్ అన్నారు. శనివారం మండలంలోని డ్యాంగాపూర్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణిలో జరిగిన లోపాలను సేకరణతోపాటు సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు. ఇందులో పంచాయతీ సెక్రటరీలు అఖిలేష్, మల్లేష్, ఏఈవో కుమార్ రవి లు ఉన్నారు.