అక్టోబరులో జూబ్లీ, విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తాం

58చూసినవారు
అక్టోబరులో జూబ్లీ, విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహిస్తాం
గురువారం గరివిడి మండలలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏర్పడి 80 వసంతాలు పూర్తయిన సందర్భంగా జూబ్లీ, విద్యా వైజ్ఞానిక మహాసభలను అక్టోబరులో విజయనగరంలో నిర్వహించాలని రాష్ట్ర సంఘం నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ 1938 విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు ఎంవి రమణ ఆధ్వర్యంలో గరివిడి మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సందర్శించి సభ్యత్వాలు నమోదు విరాళాల సేకరణ చేశారు.

సంబంధిత పోస్ట్