చీపురుపల్లి రైల్వే పనులు ఎమ్మెల్యే పరిశీలన

71చూసినవారు
చీపురుపల్లి రైల్వే పనులను స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. రైల్వే పనులు జరుగుతున్న తీరును పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ పనులు జరగపోవడంతో రాజము, చీపురుపల్లి వెళ్లే ప్రయాణికులు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తొందరగా పనులు జరిగే విధంగా చూడాలన్నారు. ఈ విషయాలపై రైల్వే అధికారులతో, కేంద్ర రైల్వే సిబ్బందితో తాను మాట్లాడుతానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్