దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఘనత పీఎం మోడీకే దక్కుతుంది

71చూసినవారు
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందని గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ దుర్గాప్రసాద్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో సోమవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, మండల పార్టీ అధ్యక్షులు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్