May 12, 2024, 02:05 IST/ఖానాపూర్
ఖానాపూర్
అదనపు బస్సులు నడపాలి
May 12, 2024, 02:05 IST
తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అదనపు బస్సులు నడపాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థిరపడ్డ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు కోరారు. నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజలు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులుగా, వ్యాపారులుగా, విద్యార్థులుగా స్థిరపడ్డారు. అయితే సోమవారం జరిగే ఓటింగ్ సందర్భంగా గ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అదనపు బస్సులు నడపాలని అధికారులను కోరారు.