భోగాపురం ఎక్సైజ్ సర్కిల్లో 209 దరఖాస్తులు

61చూసినవారు
భోగాపురం ఎక్సైజ్ సర్కిల్లో 209 దరఖాస్తులు
భోగాపురం ఎక్సైజ్ కార్యాలయాన్ని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రారావు మంగళవారం సందర్శించారు. మద్యం టెండర్ల దరఖాస్తులు స్వీకరణ పై ఆరా తీశారు. జిల్లాలో 1909 దరఖాస్తులు వచ్చాయని, భోగాపురం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని, 209 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో సిఐ. రవికుమార్, ఎస్సైలు, చంద్రమోహన్, సురేష్, సిబ్బంది, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్