ఉత్తరాంధ్ర సమస్యలు పరిష్కరిస్తాం

70చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలకొండలో గురువారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ భామని మండలం పోరాటానికి ముందుండే పోరాటమైన మండలమని అన్నారు. ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ఈ సందర్భంగా అతను తెలిపారు.

సంబంధిత పోస్ట్