మన్యం జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ

72చూసినవారు
మన్యం జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ
పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అరకు ఎంపీ ఉండవల్లి తనూజరాణి, విశాఖ ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ, మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర, మాజీమంత్రి పుష్పాశ్రీవాణి, వైసీపీ నాయకులు శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్