ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం

79చూసినవారు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు గ్రామంలో జిల్లా ప్రాజెక్టు అధికారి ఆదేశాలు మేరకు శుక్రవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు స్టాల్ గ్రామ వ్యవసాయ సహాయకులు చంద్రశేఖర్ ప్రారంభించారు. యూనిట్ ఇంచార్జిలు పి. అప్పలనాయుడు, ఉర్లక నాగార్జున మాట్లాడుతూ మార్కెట్ ధరలు కంటే అతి తక్కువ ధరలకు సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్