Feb 13, 2025, 05:02 IST/
తెలంగాణలో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు
Feb 13, 2025, 05:02 IST
తెలంగాణలో ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లిలోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకున్నది. బుధవారం సాయంత్రం భోజనం తిన్న తరువాత ఇద్దరు 7వ తరగతి విద్యార్థినులకు అస్వస్థతకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో విద్యార్థినులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.