పర్యవేక్షణ లోపిస్తే చర్యలు తప్పవు

65చూసినవారు
పర్యవేక్షణ లోపిస్తే చర్యలు తప్పవు
గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని లేదంటే చర్యలు తప్పవని డిప్యూటీ డిఎంహెచ్ఓ
డాక్టర్ టి. జగన్మోహనరావు ఆదేశించారు. సోమవారం పాచిపెంట మండలంలో డిపిఎంఓ రఘుకుమార్ తో కలిసి మండలంలో మారుమూల గిరిజన గ్రామాలు నీలంవలస, రాయిగుడ్డివలస, జిఎన్ పేట పిహెచ్సిసి లను సందర్శించారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్