ఇద్దరు బాలికలపై అఘాయిత్యం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

565చూసినవారు
ఇద్దరు బాలికలపై అఘాయిత్యం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో నంద్యాల, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు బాలికలు అఘాయిత్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో హత్యాచారానికి గురైన 8 ఏళ్ల బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. అలాగే విజయనగరం జిల్లా జీలుగువలసలో అత్యాచారానికి గురైన 5 నెలల చిన్నారి పేరిట రూ.5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్