మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మాజీ భీమిలి ఎమ్మెల్యే

64చూసినవారు
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన మాజీ భీమిలి ఎమ్మెల్యే
బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి వైసిపి పార్టీ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులుతో ఆత్మీయ సమావేశం బుధవారం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో బాగంగా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలిలో వైస్సార్సీపీ బలోపేతానికి ఆయన చేస్తున్న కార్యక్రమాలపై జగన్ మోహన్ రెడ్డి కలిసి పలు విషయాలపై చర్చించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్