కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి: రేవంత్ రెడ్డి

74చూసినవారు
గాజువాకలోని తృష్ణా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆంధ్రాను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం రాజశేఖర్ రెడ్డి శ్రమను గుర్తు చేస్తూ ఇప్పుడున్న రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. టిడిపి, వైసిపి మోది భజన చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి ఓటు వేస్తే మోదికి ఓటు వేసినట్లేనని ఏద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్