పాడేరు: కూటమి శ్రేణులను అవమానించిన ఎంపీడీఓ పై చర్యలు తీసుకోవాలి

76చూసినవారు
పాడేరు: కూటమి శ్రేణులను అవమానించిన ఎంపీడీఓ పై చర్యలు తీసుకోవాలి
జీ.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ కూనేటి గ్రామంలొ బుధవారం గెమ్మెలి పంచాయతీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఐక్యత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగలు కార్యక్రమాలు జరుపుతుంటే ఎంపీడీవో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మాతే లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్