దసరా పోస్టర్ని ఆవిష్కరించిన పద్మావతి

65చూసినవారు
దసరా పోస్టర్ని ఆవిష్కరించిన పద్మావతి
నర్సీపట్నంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి ప్రారంభంకానున్న దసరా ఉత్సవాలకు సంబంధించిన ఉత్సవ పో స్టర్ని స్పీకర్ అయ్యన్న సతీమణి పద్మావతి గురువారం పెదబొడ్డేపల్లి దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 13 వరకు జరిగే ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు. వచ్చే నెల 3న కలశ స్థాపనతో ప్రారంభమై 13న చండియగా
పూర్ణహూతితో ఉత్సవాలు ముగిస్తాయన్నారు.

సంబంధిత పోస్ట్