అనకాపల్లి: స్థానిక పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై కేసు నమోదైంది. జీఎస్టీ తనిఖీల కోసం ఆయన ఇంటికి వెళ్లిన అధికారిని దూషించడం, వారి విధులకు ఆటంకం కలిగించడంతో.. అధికారులు చోడవరం పోలీస్ స్టేషన్లో సీఎం రమేష్పై ఫిర్యాదు చేశారు. దీంతో రమేష్పై ఐపిసి సెక్షన్ 143, 506, 342, 353, 201, 188, rid with 149 క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు.