దుప్పితూరులో పలు భవనాలు ప్రారంభం
అచ్యుతాపురం మండలంలోని దుప్పితూరులో నూతనంగా నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, ఆర్బీకే భవనాలతోపాటు సీసీ రోడ్లును వైసీపీ నేతలు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేశంశెట్టి శంకరరావు, కోన బుజ్జి, వడిసెల శ్రీనివాసరావు, నర్మాల కుమార్, దొరబాబు, బలిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.