ఉత్సాహంగా ప్రారంభమైన రైతు మేళా

79చూసినవారు
ఉత్సాహంగా ప్రారంభమైన రైతు మేళా
గ్రామీణ రైతులు పండించిన తమ పంటలను ప్రదర్శించి విక్రయించే రెండు రోజులు నిర్వహించే రైతు మేళా అనకాపల్లి వివి రమణ రైతు భారతి కళామందిర్లో శనివారం భారతీయ కిసాన్ సంగ్ ప్రధాన కార్యదర్శి జలగం కుమారస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్ పి ఓ, ఎఫ్ పీ సీ లు ఏర్పాటు చేసిన స్టాల్స్ లో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. దీనితో పలువురు సందర్శకులు స్టాల్స్ ను సందర్శించి నాణ్యమైన ఉత్పత్తులను ఈ మేళాలో కొనుగోలు చేశారు.

సంబంధిత పోస్ట్