అనంతగిరి.. పంచాయతీ భవనం ప్రారంభo

68చూసినవారు
అనంతగిరి.. పంచాయతీ భవనం ప్రారంభo
అనంతగిరి పంచాయితీ లక్ష్మిపురం గ్రామంలో గురువారం 3 లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనాన్ని అనంతగిరి జెడ్పిటిసి దీసరి గంగరాజు, ఎంపీపీ శెట్టి నిలవేణి ప్రారంభించారు. ఈ సందర్భంగా, సర్పంచ్ సోమెల రూతు మాట్లాడుతూ, పంచాయితీ నిధులతో నిర్మించిన ఈ భవనం ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు కలిసి గ్రామాల అభివృద్ధికి సహాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్