ప‌ర్యాట‌కుల గ‌ల్లంతుపై కొన‌సాగుతున్న గాలింపు చ‌ర్య‌లు

67చూసినవారు
ప‌ర్యాట‌కుల గ‌ల్లంతుపై కొన‌సాగుతున్న గాలింపు చ‌ర్య‌లు
అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలోని సరియా జలపాతంలో ఇద్దరు పర్యాటకులు శనివారం గల్లంతైన విష‌యం తెలిసిందే. శ‌నివారం సాయంత్రం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టినా ఆచూకీ ల‌భించ‌లేదు. ఆదివారం ఉద‌యం నుంచి పోలీసులు, అధికారులు గ‌ల్లంతైన వారి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇంత‌వ‌ర‌కు వారి ఆచూకీ ల‌భించ‌లేద‌ని అనంతగిరి ఎస్‌ఐ మల్లేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్