క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్

560చూసినవారు
భీమిలి పిఎం పాలెం ఏ. సి. ఏ - వి. డి. సి. ఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పటికే ఐపీఎల్‌ మ్యాచ్‌ నిర్వహణకు భద్రతపై ప్రత్యేక దృష్టి చేశారు. వైజాగ్‌ వేదికగా మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్‌ – చెన్నై, మధ్య ఏప్రిల్‌ 3న ఢిల్లీ క్యాపిటల్స్‌ – కల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్‌. ఆర్‌. గోపినాథ్‌రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్