పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 84 ఫిర్యాదులు

547చూసినవారు
విశాఖ నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి స‍్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాల్సిందిగా సంబంధిత పోలీసులను ఆదేశించారు. మొత్తం 84 మంది ఫిర్యాదులు అందాయని చెప్పారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి ఎక్కువగా వచ్చినట్టు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్