పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే కూటమి లక్ష్యం

66చూసినవారు
పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే కూటమి లక్ష్యం
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టడమే ఎన్డిఏ కూటమి లక్ష్యం అని అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ ల ద్వారా ఐదు రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. రెండు రోజుల్లో ప్రారంభకానున్న వంటిల్లు జంక్షన్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని సోమవారం పరిశీలించారు.

సంబంధిత పోస్ట్