విశాఖలో కుళ్ళిన టమాటాలు

75చూసినవారు
విశాఖలో కుళ్ళిన టమాటాలు
విశాఖ రైతు బజార్ లో కుళ్ళిన టమాటాలు విక్రయించడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజార్లో సబ్సిడీపై కిలో 50 రూపాయలు చొప్పున విక్రయాలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నాణ్యమైన టమాటాలు బ్లాక్ మార్కెట్కు తరలిపోగా. కుళ్ళిన టమాటాలు వినియోగదారులకు విక్రయాలు జరిపారు. విశాఖలో శనివారం వివిధ రైతు బజార్లలో ఇవే సంఘటనలు ఎదురు కావడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్