చంద్రబాబును ప్రజలు నమ్మవద్దు

50చూసినవారు
బూటకపు హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మవద్దని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీలోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గణేష్ మాట్లాడుతూ 2014లో ఏ విధంగా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారో అదే విధంగా ఈ ఎన్నికల్లో కూడా మోసం చేసేందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ కేవలం రెండు పేజీలతో మ్యానిఫెస్టోను విడుదల చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్