సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక నెల జీతం విరాళం: ఎమ్మెల్యే

77చూసినవారు
వరద బాధితుల సహాయార్థం విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక నెల జీతం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నారన్నారు. తన భార్య కూడా లక్ష రూపాయలు వరద బాధితులకు అందించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలు కూడా సహాయం చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్