ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర, ధర్మాన ప్రసాదు, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ శుక్రవారం గన్నవరం నుండి ఇండిగో
విమానం లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన రుషికొండ లోని రాడిసన్ బ్లూ హోటల్ కి బయలుదేరి వెళ్లారు. హోటల్ లో జరగనున్న స్కిల్ ఏపీ గేర్ 2 కార్యక్రమంలో పాల్గొనున్నారు.