పాఠశాలలను తనిఖీ చేసిన డీఈఓ బ్రహ్మాజీరావు

81చూసినవారు
జీకేవీధి మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీలేరు బాలికల పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్తానని డీఈవో అన్నారు. అదేవిధంగా సీలేరు బాలికలు ఆశ్రమ పాఠశాలతో పాటు చింతూరు డివిజన్లో రెండు పాఠశాలలో అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదన పంపించినట్టు డీఈఓ బ్రహ్మాజీరావు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్