ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే

78చూసినవారు
ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే
పెందుర్తి మండలం వేపగుంట వీరాంజనేయ స్వామి ఆలయంలో జీవీఎంసీ 94వ వార్డు జనసేన అధ్యక్షురాలు పిన్నింటి పార్వతి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఆదివారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అపచారానికి రాష్ట్రవ్యాప్తంగా కూటమి నాయకులు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్