వంశీకృష్ణ విస్తృత ప్రచారం

50చూసినవారు
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆదివారం సాయంత్రం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మనోరమ థియేటర్‌ నుంచి ప్రారంభమైన ప్రచారం వివిధ వార్డుల మీదుగా సాగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాబ్జీ, బీజేపీ నేతలు, సనసేన నేతలు భారీగా తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గండిబాబ్జీ ఓటర్లను అభ్యర్థించారు.