జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ విజ‌యం కోరుతూ ప్ర‌చారం

74చూసినవారు
సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేస్తుండ‌డంతో విద్యావంతులు, యువ‌త స్వ‌చ్ఛందంగా ప్ర‌చారం చేస్తోంది. ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలోని 47వ వార్డు క‌ప్ప‌రాడ‌లో యువ‌త గురువారం విస్తృతంగా ప్ర‌చారం చేసింది. నిజాయితీ క‌లిగిన ల‌క్ష్మీనారాయ‌ణ‌ను గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్