టీడీపీ - జనసేన నేతల మధ్య వార్..?

62చూసినవారు
టీడీపీ - జనసేన నేతల మధ్య వార్..?
ఏపీలోని కొన్ని నామినేటెడ్ పోస్టులు, కీలక పదవులపై టీడీపీ - జనసేన నేతల మధ్య చిన్న సైజు వార్ నడుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) ఛైర్మన్ పదవి తెరపైకి వచ్చింది. ఈ పదవి జనసేన ఖాతాలోకే వెళ్లే అవకాశం ఉందనే విషయం తాజాగా తెరపైకి రావడంతో.. తిరుపతిలోని తమ్ముళ్లు సీఎం చంద్ర‌బాబుని కలిశారని స‌మాచారం. అయితే ఈ పదవి తమకు కావాలంటే తమకు కావాలని స్థానిక టీడీపీ - జనసేన నేతల మధ్య పోటీ నెలకొందని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్