వైసీపీ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యే..!

79చూసినవారు
వైసీపీ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్యే..!
ఏపీలో ఎన్నికల తరువాత దాడులు పెరిగాయని మాజీ మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. విజయనగరంలో తమ పార్టీ కార్యాలయంలోకి టీడీపీ శ్రేణులు చొరవడ్డారని చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. వైసీపీ కార్యాలయానికి అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి పరిశీలించటం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్