ఏపీలో రేషన్ డీలర్లకు హెచ్చరికలు

53చూసినవారు
ఏపీలో రేషన్ డీలర్లకు హెచ్చరికలు
ఏపీలో రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ప్రత్తిపాటి హెచ్చరించారు. నాదెండ్లలో సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 'కొన్ని చోట్ల బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్నారని తెలిసింది. గతంలో భూములు రీ సర్వే పేరుతో విస్తీర్ణాలు తగ్గించారు. రీసర్వేలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం' అని ప్రత్తిపాటి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్