ఆహారంలో విషం కలిపి భర్తను చంపిన భార్య

85చూసినవారు
ఆహారంలో విషం కలిపి భర్తను చంపిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసి ఆ తర్వాత భర్తకు విషమిచ్చి చంపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్‌ అయ్యారు. ఆ మహిళను అరెస్ట్‌ చేశారు. కడ ధామ్ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన 32 ఏళ్ల శైలేష్ కుమార్‌ భార్య సవిత ఈ దారుణానికి ఒడిగట్టింది. తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ పని చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్